కేరళలో పంపనూరు రైల్వే స్టేషన్ పక్కన చెత్త కుప్ప దగ్గర ఒక పెద్దావిడ బిచ్చం అడుగుతూ కుర్చుని ఉంది ఆ పక్కనే ఒక ఆవిడ వెళుతూ ఈ పెద్ద ఆవిడని చూసి మల్లపురం స్కూల్లో నేను చదివేటప్పుడు లెక్కల టీచర్ కదా అని ఆశ్చర్యపోతూ దగ్గరికి వెళ్లి విచారించగా అవును నేను రిటైర్ అయిపోయిన తర్వాత నా పిల్లలు నన్ను వదిలేసి వేరే ఊర్లో వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు ఇలాగ బిచ్చమెత్తుకుంటున్న ను అని చెప్పి దుఃఖంతో చెప్పింది. వెంటనే శిష్యురాలు కళ్ళమ్మట నీళ్ళు తిరిగి వెంటనే ఆ పెద్దావిడని ఇంటికి తీసుకు భోజనం పెట్టి మంచి బట్టలు ఇచ్చింది. తరువాత టీచర్ కి భవిష్యత్తు గురించి ఆలోచించి శాశ్వతంగా భద్రత ఉంచాలని ఆలోచించింది. వెంటనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టింది. అది చూసిన పూర్వ శిష్యులు వెంటనే స్పందించి అందరూ కలిసి భద్రతా గృహంలో ఉంచారు. తల్లిని పిల్లలు వదిలేసినా శిష్యులు మాత్రం వదల్లేదు..
శిష్యులందరికీ అభివందనాలు
